Thursday, 23 August 2012


'కృష్ణం వందే జగద్గురుమ్విడుదల ఎప్పుడంటే..

దగ్గుబాటి రానా,నయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. చిత్రాన్నిదసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు క్రిష్ చెప్తున్నారుఆయన  విషయమై మీడియాతోమాట్లాడుతూ...''సమాజం లోంచి అల్లుకొన్న కథ ఇదిసమకాలీన అంశాలు తెరపైన కనిపిస్తాయివినోదం జోడించడంమర్చిపోలేదుబీటెక్ బాబు,దేవిక పాత్రలు ప్రేక్షకులకు చేరువవుతాయిదసరాకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారుజాగర్లమూడి సాయిబాబువై.రాజీవ్రెడ్డి నిర్మాతలుప్రస్తుతం రాజధానిలో పాటల చిత్రీకరణ జరుగుతోంది.ఇందుకోసం ప్రత్యేకంగా  సెట్ని నిర్మించారు.


No comments:

Post a Comment