దుర్మార్గులే బాలయ్య టార్గెట్-26న డిస్క్ పంక్షన్
నందమూరి నట సింహం తాజాగా నటిస్తున్న చిత్రం ‘శ్రీమన్నారాయణ'.యాక్షన్-డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రవిచావాలి దర్శకత్వం వహించగా పుప్పాల రమేష్ ఎల్లో ఫ్లవర్స్ బేనర్ పై నిర్మించారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోమంచి విజయం సాధించడంతో ఆగస్టు 26న ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అన్నికార్యక్షికమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇషాచావ్లా, పార్వతీమెల్టన్ కథానాయికలు.

No comments:
Post a Comment