Tuesday, 14 August 2012


'కెమెరామేన్ గంగతో..'ఆడియో విడుదల ఎక్కడ?

పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.విదానయ్య నిర్మించే చిత్రంచిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'.  చిత్రం ఆడియో ని గ్రాండ్ జరపాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారుఆడియో ఫంక్షన్ని దుబాయ్ లో జరపాలని నిర్ణయించినట్లు సమాచారంసెప్టెంబర్ మూడవ వారంలో  ఆడియో ఫంక్షన్ జరపనున్నట్లుచెప్తున్నారుఅయితే అధికారింగా నిర్మాతలు ఏమీ ప్రకటించలేదుమణిశర్మ  చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories