Wednesday, 15 August 2012


రామ్ చరణ్ 'ఎవడు'లో  స్టార్ హీరోయిన్ గెస్ట్

రామ్ చరణ్కాజల్ కాంబినేషన్ లో గతంలో మగధీర చిత్రం వచ్చి సూపర్ హిట్  అయ్యిన సంగతి తెలిసిందే తర్వాత వివివినాయిక్  దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారుఅలాగే మూడో సారి వీరిద్దరి లక్కీకాంబినేషన్ రిపీట్ కానుందిఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఎవడు చిత్రంలోనూ ఆమెను గెస్ట్ గాతీసుకుంటున్నారు విషయాన్ని దిల్ రాజు ఖరారు చేసారుఅయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.

ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ.. అవును..కాజల్ మా ఎవడు చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తోందిఆమె అల్లు అర్జున్ పాత్రకుపెయిర్ గా కనిపించనుంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories