Friday, 10 August 2012


రుణం తీర్చుకునేందుకే నటించారాజేంద్ర ప్రసాద్

తాను తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకునేందుకే ఆ నలుగురుమీ శ్రేయోభిలాషిఓనమాలు వంటి చిత్రాలలో నటించానని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం అన్నారుస్వాతంత్ర దినోత్సవాన్నిపురస్కరించుకొని రాష్ట్ర సచివాలయ సాంస్కృతిక సంఘంఆధ్వర్యంలో పాడవోయి భారతీయుడా పేరిట సచివాలయ ఉద్యోగులకు పాటల పోటీని నిర్వహించింది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories