Thursday, 16 August 2012


శుభలేఖ రాసుకున్నా ఎదలో..' రీమిక్స్ పై చిరంజీవి

 చిరంజీవి ‘కొండవీటి దొంగచిత్రంలోని ‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..అనే పాటని రామ్ చరణ్ తాజ్ చిత్రంలో రీమిక్స్చేస్తున్న విషయం తెలిసిందే పాట విషయమై సంగీత దర్శకుడు తమన్ ని చిరంజీవి ప్రత్యేకంగా ప్రసంసించారని సమాచారం. పాటని రీమిక్స్ చేయటానికి ఫర్మిషన్ తీసుకున్న తమన్ ..తర్వాత  పాట ఫైనల్ కాపీని చిరంజీవికి వినిపించారు.రిమిక్సెడ్ వెర్షన్ ని విన్న చాలా ప్రసంశించారని తమన్ చెప్తున్నారు.

కాజల్ అగర్వాల్అమలాపాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న  చిత్రంలో కాజల్  గెస్ట్ రోల్ లో కనిపంచనుందిడివీవీ దానయ్యయూనివర్సల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్నఈ మూవీ షూటింగ్ ఇటీవలే కోల్కత్తాలో పూర్తయింది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories