నందమూరి హీరో సరసన శ్వేతాబసు ఎంపిక
కొత్త బంగారు లోకం చిత్రంతో పరిచయమైన శ్వేతాబసు గుర్తుండే ఉంటుంది. బాగా వళ్ళు చేసి వేషాలకు దూరమైన ఆమెతాజాగా మరో చిత్రంలో ఎంపికైంది.
తారకరత్నహీరోగా వి. దొరస్వామి రాజు నిర్మిస్తున్నచిత్రం ‘విజేత లో ఆమె హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రంలో అల్లుఅర్జున్ తో వరుడు చిత్రంతో పరిచయమైన భానుశ్రీ మెహ్రా కూడా నటిస్తోంది. ఉదయ్ భాస్కర్ దర్శకుడు.
ఈ విషయమై నిర్మాత దొరస్వామి రాజు మాట్లాడుతూ...‘‘నాగార్జున నటించిన ‘కిరాయిదాదా' తో నిర్మాతగా నా ప్రస్థానంమొదలైంది. ఎందరో హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాను.
No comments:
Post a Comment