Tuesday 6 November 2012


మోహన్ బాబుపై కేసు నమోదు

దేనికైనా రెడీమూవీ వివాదం నేపథ్యంలో బ్రాహ్మణులు కోర్టుకెక్కిన విషయం తెలిసిందేకోర్టు ఆదేశాల మేరకు మల్కాజ్ గిరిపోలీసులు  చిత్రం నిర్మాత మోహన్ బాబుహీరో మంచు విష్ణుకమెడియన్ బ్రహ్మానందందర్శకుడు జి నాగేశ్వరరెడ్డి పై కేసునమోదు చేసారు.

వారిపై ఐపిసి 150, 120బి, 153 , 295 , 298 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.‘దేనికైనా రెడీ'చిత్రం తమ మనో భావాలను దెబ్బ తీసే విధంగా ఉందనిబాహ్మణులు మాంసం తిన్నట్లుగా,


No comments:

Post a Comment

My Zimbio
Top Stories