Sunday 23 September 2012


రామ్ చరణ్తో నో ఐటంశృతి హాసన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘నాయక్'. కాజల్అమలపాల్ హీరోయిన్లు.గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈ చిత్రంలో స్పెషల్ ఐటం సాంగులో కనిపించబోతోందనే వార్తలు వినిపించాయిఅయితేఇవన్నీ పుకార్లే అని తేలి పోయింది.

ఈ విషయమై శృతి హాసన్ తన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో స్పందిస్తూ...‘నేను తెలుగులో  ఐటం సాంగు చేయడం లేదు.రవితేజ కలిసి చేయబోయే ‘బలుపుచిత్రంపైనే దృష్టి పెట్టాను,

No comments:

Post a Comment

My Zimbio
Top Stories