Thursday 27 September 2012


కెమెరామెన్ గంగతో...’ ఆడియో విడుదలైందోచ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తమన్నా హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపైసూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం ఆడియోవిడుదల కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్లో సాదీ సీదాగా నిర్వహించారుఆదిత్య మ్యూజిక్ద్వారా ఆడియో సీడీలను మార్కెట్లోకి విడుదల చేసారుతొలి సీడీని దిల్ రాజు ఆవిష్కరించి దానయ్యకు అందజేసారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories